ప్రజా మద్దతు కోల్పోయిన కాం గ్రెస్కు ఇదే చివరి అధికారమని వైఎస్సార్ సీపీ జహీరాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త మాణిక్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని గంగాపూర్లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ పథకాలు మళ్లీ ప్రజల చెంత చేరాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.
Home »
» 'కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అధికారం'
'కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అధికారం'
Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment