దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఈ నెల 4వ తేదీన రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్ఢినేటర్ తలశిల రఘురాం ఆదివారం హైదరాబాద్ లో వెల్లడించారు. ఆ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. మొత్తం 270 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారని చెప్పారు. ఈ పాదయాత్ర 20 రోజుల సాగుతుందని ఆయన వివరించారు.
Home »
» తూ.గో జిల్లాలో ప్రవేశించనున్న షర్మిల పాదయాత్ర
తూ.గో జిల్లాలో ప్రవేశించనున్న షర్మిల పాదయాత్ర
Written By news on Sunday, June 2, 2013 | 6/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment