వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో శనివారం (187వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి శుక్రవారం ప్రకటిం చారు. బంగారయ్యపేట సమీపం లోని రాత్రి బస నుంచి శనివారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. ములగపూడి సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. అనంతరం రాజవరం వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు. శనివారం మొత్తం 14.4 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : - రౌతులపూడి, బలరామపురం, ములగపూడి, రామకృష్ణాపురం, రాజవరం
పర్యటించే ప్రాంతాలు : - రౌతులపూడి, బలరామపురం, ములగపూడి, రామకృష్ణాపురం, రాజవరం
0 comments:
Post a Comment