మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం షర్మిల తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆమె మున్సిపల్ సెంటర్, పెద్దాపురం నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దాపురంలో కుష్టురోగులను షర్మిల పరామర్శించారు.
అనంతరం దర్గాసెంటర్, జి.రంగంపేట, వడ్లమూరు మీదుగా షర్మిల గోరింట చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పులిమేరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 182వ రోజైన ఇవాళ షర్మిల 14.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
అనంతరం దర్గాసెంటర్, జి.రంగంపేట, వడ్లమూరు మీదుగా షర్మిల గోరింట చేరుకుంటారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పులిమేరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 182వ రోజైన ఇవాళ షర్మిల 14.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
0 comments:
Post a Comment