ఉప్పునూతలకు విజయమ్మ పరామర్శ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప్పునూతలకు విజయమ్మ పరామర్శ!

ఉప్పునూతలకు విజయమ్మ పరామర్శ!

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

తీవ్ర అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఇక్కడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ మంగళవారం రాత్రి పరామర్శించారు. పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డితో కలిసి వెళ్లిన విజయమ్మ అరగంట సేపు ఆసుపత్రిలో గడిపారు. పురుషోత్తంరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: