వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయత్ర శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని టి.అజ్జాపురం నుంచి ప్రారంభమైంది. మేదివాడ, గర్నికం,రావికమతం, పొట్టిదొరపాలెం, కోమళ్లపూడి, సింగవరం మీదగా షర్మిల పాదయాత్ర సాగుతొంది.
Home »
» టి.అజ్జాపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
టి.అజ్జాపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
Written By news on Friday, June 28, 2013 | 6/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment