వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 194వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు శుక్రవారం ప్రకటించారు. షర్మిల శనివారం చోడవరం నియోజకవర్గంలోని బంగారుమెట్టలో పాదయాత్ర మొదలు పెడతారు. వడ్డాది మీదుగాసాగి విజయరామరాజుపేట సమీపంలో లంచ్ చేస్తారు. లక్ష్మీపురం మీదుగా చోడవరం చేరుకుంటారు. చోడవరం జంక్షన్లో బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.
పర్యటించే ప్రాంతాలు
బంగారుమెట్ట, వడ్డాది, విజయరామరాజుపేట, లక్ష్మీపురం, చోడవరం
పర్యటించే ప్రాంతాలు
బంగారుమెట్ట, వడ్డాది, విజయరామరాజుపేట, లక్ష్మీపురం, చోడవరం
0 comments:
Post a Comment