ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యవిభాగం సేవలందిస్తోంది. ఆరుగురు డాక్టర్లు, మరో ఆరుగురు వాలంటీర్లతో కూడిన బృందం తొలిరోజు 1500 మందికి వైద్యసేవలు అందించింది. మరోవైపు డెహ్రాడూన్లో భారీ వర్షం కురుస్తుండడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. వరదల్లో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ వైద్యవిభాగం ప్రయత్నం చేస్తోంది.
Home »
» యాత్రికులకు వైఎస్సార్ సీపీ వైద్యవిభాగం సేవలు
యాత్రికులకు వైఎస్సార్ సీపీ వైద్యవిభాగం సేవలు
Written By news on Sunday, June 23, 2013 | 6/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment