వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా గుంటూరు జిల్లాకు చెందిన మెట్టు వెంకటప్పారెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వెంకటప్పారెడ్డిని నియమించినట్లు సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్రెడ్డి తెలిపారు.
Home »
» వైఎస్సార్ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా వెంకటప్పారెడ్డి
వైఎస్సార్ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా వెంకటప్పారెడ్డి
Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment