వైఎస్సార్ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా వెంకటప్పారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా వెంకటప్పారెడ్డి

వైఎస్సార్ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా వెంకటప్పారెడ్డి

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యునిగా గుంటూరు జిల్లాకు చెందిన మెట్టు వెంకటప్పారెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వెంకటప్పారెడ్డిని నియమించినట్లు సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: