సీఎం కిరణ్ తిరుపతి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. రూ. 450 కోట్లతో తిరుపతిని అభివృద్ధిపరుస్తామని ఇప్పుడు ఆ మాటే మరిచారని తెలిపారు. మూడ్రోజులకోసారి వచ్చే తాగునీటితో తిరుపతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి బాలాజీనగర్ ముంబై మురికివాడలను తలపిస్తోందని అన్నారు. తిరుపతి పట్ల సీఎం కిరణ్ ఇదే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
Home »
» తిరుపతిపై సీఎం సవతిప్రేమ: భూమన
తిరుపతిపై సీఎం సవతిప్రేమ: భూమన
Written By news on Wednesday, June 5, 2013 | 6/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment