ఉత్తరాఖండ్ వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చిలకలూరిపేటలో జరుగుతున్న పార్టీ ప్రాంతీయ సదస్సులో విరాళం ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తారని ఆమె తెలిపారు. ఇప్పటికే పార్టీ తరఫున అక్కడ వైద్యులు సేవలందిస్తున్నారని చెప్పారు. మృతులకు నివాళిగా సదస్సులో రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Home »
» ఉత్తరాఖండ్ బాధితులకు విజయమ్మ విరాళం
ఉత్తరాఖండ్ బాధితులకు విజయమ్మ విరాళం
Written By news on Monday, June 24, 2013 | 6/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment