వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం 173వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆమె తన పాదయాత్రను ముక్కినాడ నుంచి ప్రారంభించారు. అక్కడ్నుంచి పేరా రాంచంద్రపురం, దొప్పలపూడి, ఇందిరా నగర్, అనపర్తి-దేవీ చౌక్, పొలమూరు పాకల మీదుగా సాగుతుంది. అనపర్తి-దేవీచౌక్లో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఆమె ఇవాళ మొత్తమ్మీద 13.1 కిలో మీటర్లు నడవనున్నారు.
Home »
» ముక్కినాడ నుంచి షర్మిల పాదయాత్ర
ముక్కినాడ నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment