మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల బుధవారం జి.మామిడాడలోని సూర్య దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె పాదయాత్రను ప్రారంభించారు. 6.9 కిలోమీటర్ల నడక అనంతరం ఆమె పెదపూడి సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు.
భోజన విరామం అనంతరం 8.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. అచ్యుతాపురం సమీపంలో రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 15.5 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. జి. మామిడాడ, శివారు లక్ష్మీనరసింహాపురం, పెద్దాడ, పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురం మీదగా పాదయాత్ర చేస్తారు.
భోజన విరామం అనంతరం 8.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. అచ్యుతాపురం సమీపంలో రాత్రి బస చేస్తారు. బుధవారం మొత్తం 15.5 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. జి. మామిడాడ, శివారు లక్ష్మీనరసింహాపురం, పెద్దాడ, పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురం మీదగా పాదయాత్ర చేస్తారు.
0 comments:
Post a Comment