చంద్రబాబు హయాంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్లీరావుతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమావేశమయ్యారని టిడిపి చేసిన ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖండించింది. తన ఇజ్రాయెల్ పర్యటనలోని ఓ సమావేశానికి బిల్లీరావు వస్తే అప్పుడే వైఎస్ రాజశేఖరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. దీనిపై అప్పట్లోనే శాసనసభలో చర్చ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అసెంబ్లీ రికార్డుల రుజువుల్ని ఆయన మీడియా ముందుంచారు
Home »
» టిడిపి ఆరోపణలను ఖండించిన వైఎస్ఆర్
టిడిపి ఆరోపణలను ఖండించిన వైఎస్ఆర్
Written By news on Friday, June 21, 2013 | 6/21/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment