రాయలసీమ, నెల్లూరు జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం శుక్రవారం తిరుపతిలో జరుగుతుందని భూమన కరుణాకర్రెడ్డి, భూమా నాగిరెడ్డి తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు వారు వెల్లడించారు.
|
Home »
» ఎల్లుండి తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేతల భేటీ
ఎల్లుండి తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేతల భేటీ
Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment