వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మాజీ జడ్పీటీసీ గంగాధర్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. బాల్కొండ మండలం పోచంపాడులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమావేశం సందర్భంగా వీరు పార్టీలో చేరారు. -
Home »
» వైఎస్ఆర్సీపీలోకి బాల్కొండ మాజీ జడ్పీటీసీ
వైఎస్ఆర్సీపీలోకి బాల్కొండ మాజీ జడ్పీటీసీ
Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment