తిరుపతి : ఐఎంజీ భూ వ్యవహారంలో ముమ్మాటికీ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విచారణ జరిపితే చంద్రబాబునాయుడు అవినీతి బండారం బట్టబయలు అవుతుందని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు.
అందుకే భూ పంపిణీపై విచారణకు చంద్రబాబు జంకుతున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం వల్లే విచారణపై కాంగ్రెస్ సర్కార్ మౌనం పాటిస్తోందన్నారు. ప్రభుత్వం విచారించకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరుపుతామని ఆయన అన్నారు
అందుకే భూ పంపిణీపై విచారణకు చంద్రబాబు జంకుతున్నారని రామచంద్రారెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం వల్లే విచారణపై కాంగ్రెస్ సర్కార్ మౌనం పాటిస్తోందన్నారు. ప్రభుత్వం విచారించకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరుపుతామని ఆయన అన్నారు
0 comments:
Post a Comment