డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వరదబాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైద్యవిభాగం సేవలందిస్తోంది. డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆర్మీ తరలిస్తున్న యాత్రికులకు వైద్యం చేస్తున్నారు. ఆరుగురు డాక్టర్లు, ఆరుగురు వాలంటీర్లు సేవలందిస్తున్నారు. డాక్టర్లు నాగభూషణ్ రెడ్డి, అశోక్, పురుషోత్తంరెడ్డి, శర్మ, ఫణి, శివభారత్రెడ్డి సేవాకార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
Home »
» వరదబాధితులకు వైఎస్ఆర్ సిపి వైద్యబృందం సేవలు
వరదబాధితులకు వైఎస్ఆర్ సిపి వైద్యబృందం సేవలు
Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment