శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించిన నియోజకవర్గాల్లో ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేసింది. పార్టీ నేతలు ఈరోజు ఈసిని కలిసిన ఈ మేరకు లేఖ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువు ఉన్నందున తమ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపించాలని కోరారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల కోసం ఈసికి లేఖ రాయాలని వారు కాంగ్రెస్, టిడిపిలకు సవాల్ విసిరారు.
|
Home »
» ఆ స్థానాల్లో ఎన్నికలు జరపండి:వైఎస్ఆర్ సిపి
ఆ స్థానాల్లో ఎన్నికలు జరపండి:వైఎస్ఆర్ సిపి
Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment