వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో శుక్ర వారం (172వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి గురువారం ప్రకటించారు. రాజా నగరం నుంచి షర్మిల శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారు. 4.9 కిలోమీటర్ల నడక అనంతరం మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.6 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. మామిళ్లపూడి సమీపంలో రాత్రి బస చేస్తారు. శుక్రవారం మొత్తం 13.5 కిలోమేటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : ఫరిజల్లిపేట, కానవరం, తోకాడ, మామిళ్లపూడి
పర్యటించే ప్రాంతాలు : ఫరిజల్లిపేట, కానవరం, తోకాడ, మామిళ్లపూడి
0 comments:
Post a Comment