వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం ఎర్రగడ్డ రైతుబజార్ సందర్శించారు. ఈ సందర్బంగా వారు రైతు బజారులోని ధరలను పరిశీలించారు. అలాగే ధరల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజారు సందర్శించిన ఎమ్మెల్యేలలో శోభా నాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కాపు రామచంద్రారెడ్డి, కొడముముట్ల శ్రీనివాసులు, అమర్ నాథ్ రెడ్డి, గుర్నాధరెడ్డి తదితరులు ఉన్నారు
Home »
» ఎర్రగడ్డ రైతుబజార్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
ఎర్రగడ్డ రైతుబజార్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment