విజయవాడ: కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలంటూ ప్రకాశం బ్యారేజ్ పై వైఎస్ఆర్ సిపి నేతల ధర్నా చేశారు. సముద్రంలో వృథాగా పోతున్న నీటిని రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేస్తున్నారు తప్పితే రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సామినేని ఉదయభాను, నాగిరెడ్డి, ఉప్పులేటి కల్పన, పడమటి సురేష్ బాబు పాల్గొన్నారు.
Home »
» ప్రకాశం బ్యారేజ్ పై వైఎస్ఆర్ సిపి నేతల ధర్నా
ప్రకాశం బ్యారేజ్ పై వైఎస్ఆర్ సిపి నేతల ధర్నా
Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment