వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుటుంబసభ్యులతో మాట్లాడుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. గంటపాటు ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని సూచించింది. దీంతో జగన్ కోర్టు ఆవరణలో తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.
కాగా అంతకు ముందు వైఎస్ విజయమ్మ ... జగన్ ను చూసి కంటతడి పెట్టారు. కోర్టు హాలులో ఆయనను విజయమ్మ ఆలింగనం చేసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా తల్లిను అనునయించారు. మీడియా ప్రతినిధులను కూడా జగన్ పలకరించారు.
కాగా అంతకు ముందు వైఎస్ విజయమ్మ ... జగన్ ను చూసి కంటతడి పెట్టారు. కోర్టు హాలులో ఆయనను విజయమ్మ ఆలింగనం చేసుకున్నారు. జగన్ ఈ సందర్భంగా తల్లిను అనునయించారు. మీడియా ప్రతినిధులను కూడా జగన్ పలకరించారు.
0 comments:
Post a Comment