వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో గురువారం (185వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి బుధవారం ప్రకటించారు.
శరభవరం నుంచి గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభించి చింతలూరు చేరుకుంటారు. శాంతి ఆశ్రమం సమీపంలో మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర కొనసాగిస్తారు. కె.కొత్తూరు తరువాత రాత్రి బస చేస్తారు. గురువారం మెత్తం 16 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : - శరభవరం, చింతలూరు, శాంతి ఆశ్రమం, వెంకటనగరం, యు. జగన్నాథపురం, కె. కొత్తూరు
శరభవరం నుంచి గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభించి చింతలూరు చేరుకుంటారు. శాంతి ఆశ్రమం సమీపంలో మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర కొనసాగిస్తారు. కె.కొత్తూరు తరువాత రాత్రి బస చేస్తారు. గురువారం మెత్తం 16 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది.
పర్యటించే ప్రాంతాలు : - శరభవరం, చింతలూరు, శాంతి ఆశ్రమం, వెంకటనగరం, యు. జగన్నాథపురం, కె. కొత్తూరు
0 comments:
Post a Comment