వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 195వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు శనివారం ప్రకటించారు. షర్మిల ఆదివారం చోడవరం నియోజకవర్గంలోని గజపతినగరంలో పాదయాత్ర మొదలు పెడతారు. గోవాడ మీదుగా సాగి వెంకన్నపాలెం సమీపంలో లంచ్ చేస్తారు. అనంతరం మాడుగుల నియోజకవర్గంలోని రాయపురాజుపేట, సేమునాపల్లి, చౌడువాడ మీదుగా గుల్లేపల్లి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
పర్యటించే ప్రాంతాలు
గజపతినగరం, గోవాడ, వెంకన్నపాలెం,రాయపురాజుపేట, సేమునాపల్లి, చౌడువాడ, గుల్లేపల్లి
పర్యటించే ప్రాంతాలు
గజపతినగరం, గోవాడ, వెంకన్నపాలెం,రాయపురాజుపేట, సేమునాపల్లి, చౌడువాడ, గుల్లేపల్లి
0 comments:
Post a Comment