'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే యత్నం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే యత్నం'

'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే యత్నం'

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. అందుకోసం మూడు సూత్రాలను సైతం ప్రతిపాదించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేసేవిధంగా గతంలో ఉన్న జిల్లానే యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చకు లేవనెత్తుతామని వారు తెలిపారు.
Share this article :

0 comments: