108 ఉద్యోగుల సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఓవైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు తెల్లం బాలరాజు, గడికోట శ్రీకాంత్రెడ్డి, బాలినేని విమర్శించారు. 108 ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 పథకాన్ని నిర్వీర్యం చేయడమే సర్కార్ ఉద్దేశమని అన్నారు. 108 ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం, జీవికే యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని అన్నారు. 108 ఉద్యోగులకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా 108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 పథకాన్ని నిర్వీర్యం చేయడమే సర్కార్ ఉద్దేశమని అన్నారు. 108 ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం, జీవికే యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని అన్నారు. 108 ఉద్యోగులకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా 108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
0 comments:
Post a Comment