ఆగస్ట్ 13న రీపోలింగ్: రమాకాంత్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆగస్ట్ 13న రీపోలింగ్: రమాకాంత్‌రెడ్డి

ఆగస్ట్ 13న రీపోలింగ్: రమాకాంత్‌రెడ్డి

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

బ్యాలెట్‌ పేపర్లలో లోపాల వల్ల పోలింగ్ నిలిపివేసిన చోట్ల ఆగస్టు 13న రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమాకాంత్‌రెడ్డి చెప్పారు. చెదురుమదురు ఘటనలు మినహా రెండోవిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. 92 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో విజయనగరం జిల్లా ఉన్నట్లు చెప్పారు. 78 శాతం పోలింగ్‌తో చివరిస్థానంలో కరీంనగర్ జిల్లా ఉన్నట్లు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 11,500 బెల్టు షాపులు సీజ్ చేసినట్లు చెప్పారు. రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి 18 కోట్ల 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్‌లో పేర్లు, గుర్తులు మారడంతో రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు పోలీస్ బలగాలు 
Share this article :

0 comments: