వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 216వ రోజు విజయనగరం జిల్లా ఖడ్గవలస నుంచి ప్రారంభమైంది. ఖడ్గవలసలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు.
షర్మిల పాదయాత్ర ఈ సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించనుంది. వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద షర్మిల శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. నడిమికెల్ల, విక్రమపురం మీదుగా ఆమె పాదయాత్ర సాగుతుంది.
షర్మిల పాదయాత్ర ఈ సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించనుంది. వీరఘట్టం మండలం కెల్ల గ్రామం వద్ద షర్మిల శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టనున్నారు. నడిమికెల్ల, విక్రమపురం మీదుగా ఆమె పాదయాత్ర సాగుతుంది.
0 comments:
Post a Comment