3వేల కి.మీ చేరుకున్న మరో ప్రజాప్రస్థానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 3వేల కి.మీ చేరుకున్న మరో ప్రజాప్రస్థానం

3వేల కి.మీ చేరుకున్న మరో ప్రజాప్రస్థానం

Written By news on Monday, July 29, 2013 | 7/29/2013

Photo: YS Sharmila completed 3000 kms padayatra today..Like, Share and Spread our Party official page and help in growing the community (https://www.facebook.com/ysrcpofficial)

 షర్మిల చేపట్టిన పాదయాత్ర నాటికి 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సోమవారం శ్రీకాకుళంలోని ధనపురం చేరుకుంది.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర సోమవారం శ్రీకాకుళంలోని ధనపురం చేరుకుంది. దీంతో షర్మిల చేపట్టిన పాదయాత్ర నాటికి 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 








https://www.facebook.com/ysrcpofficial




Share this article :

0 comments: