వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ సీపీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కొట్లకొండ తండాకు చెందిన 400 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. వీరిని పార్టీ నాయకురాలు రాణి రుద్రమ సాదరంగా ఆహ్వానించారు.
కర్నూలు జిల్లా వెలుగోడులో వైఎస్సార్ సీపీ నేతలు బుడ్డా సోదరులు ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి 500 మంది పార్టీలోకి వచ్చారు.
కర్నూలు జిల్లా వెలుగోడులో వైఎస్సార్ సీపీ నేతలు బుడ్డా సోదరులు ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి 500 మంది పార్టీలోకి వచ్చారు.
0 comments:
Post a Comment