వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 209వ రోజు(జిల్లాలో ఏడవ రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు శుక్రవారం ప్రకటించారు. ఆదివారం ఉదయం అచ్యుతాపురం, పెనుబర్తి గ్రామాల్లో పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత గరివిడి, శ్రీరామ్నగర్, చీపురుపల్లిలలో పాదయాత్ర చేసి చీపురుపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ అనంతరం రాత్రి బస చేస్తారు.
జిల్లాలో ఏడవ రోజు పర్యటించే ప్రాంతాలు
అచ్యుతాపురం, పెనుబర్తి, గరివిడి,
శ్రీరామ్నగర్, చీపురుపల్లి
జిల్లాలో ఏడవ రోజు పర్యటించే ప్రాంతాలు
అచ్యుతాపురం, పెనుబర్తి, గరివిడి,
శ్రీరామ్నగర్, చీపురుపల్లి
0 comments:
Post a Comment