వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 211వ రోజు(జిల్లాలో తొమ్మిదవ రోజు) సాగే వివరాల ను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు సోమవారం ప్రకటించా రు. మంగళవారం ఉదయం భైరిపురం సరాయివలస, పోరలి, భూపాలరాజపురం, వలస గ్రామాల్లో పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత దత్తిరాజేరు, గోభ్యాం, దత్తి జంక్షన్, మానాపు రం, కోమటిపల్లిలలో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి బస చేస్తారు.
జిల్లాలో తొమ్మిదో రోజు పర్యటించే ప్రాంతాలు
భైరిపురం, సరాయివలస, పోరలి, భూపాల రాజపురం, వలస,దత్తిరాజేరు, గోభ్యాం, దత్తి జంక్షన్, మానాపురం, కోమటిపల్లి
జిల్లాలో తొమ్మిదో రోజు పర్యటించే ప్రాంతాలు
భైరిపురం, సరాయివలస, పోరలి, భూపాల రాజపురం, వలస,దత్తిరాజేరు, గోభ్యాం, దత్తి జంక్షన్, మానాపురం, కోమటిపల్లి
0 comments:
Post a Comment