పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఉరవకొండలో మద్యం, డబ్బు పంచుతుండగా అడ్డుకున్న ఎస్ఐను చెప్పుతో కొట్టబోయిన అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను, ఆయన అనుచరులను తక్షణమే అరెస్టు చేసి, వారిపై కేసు పెట్టాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..పయ్యావుల ఇంత ఆగడం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ అనకుండా ఆయన్ను వదిలేసిందన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని ఆయన వెల్లడించారు.
Home »
» పయ్యావులను అరెస్టు చే యాలి : గట్టు
పయ్యావులను అరెస్టు చే యాలి : గట్టు
Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment