వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 214వ రోజు(జిల్లాలో పన్నెండవ రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు గురువారం ప్రకటించారు. శుక్రవారం ఉదయం అంటిపేట,కాశీపేట,ఆర్.వెంకన్నపేట జంక్షన్, చినబోగిలి,సీతానగరంలలో పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, చినరాయుడుపేట, మరిపివలస, నర్శిపురంలలో పాదయాత్ర చేసి రాత్రి బస చేస్తారు.
జిల్లాలో పన్నెండవ రోజు పర్యటించే ప్రాంతాలు అంటిపేట, కాశీపేట, ఆర్.వెంకన్నపేట జంక్షన్, చినబోగిలి, సీతానగరం, అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, చినరాయుడు పేట, మరిపివలస, నర్శిపురం. |
Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
Written By news on Friday, July 19, 2013 | 7/19/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment