వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 221వ రోజు (జిల్లాలో ఆరో రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు గురువారం ప్రకటించారు. శుక్రవారం ఉదయం శొట్టవానికిపేటకు సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. శిలగాం సింగువలస మీదుగా అలికాం కాలనీ చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత బైరి జంక్షన్, కరజాడ, మడపాం, దేవాది, కోమర్తి గ్రామాల మీదుగా గుండుమల్లిపేట చేరుకుంటుంది. అనంతరం అక్కడికి సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
జిల్లాలో ఆరో రోజు పర్యటించే ప్రాంతాలు
శిలగాం సింగువలస, అలికాం కాలనీ, బైరి జంక్షన్,
కరజాడ, మడపాం, దేవాది, కోమర్తి, గుండుమల్లిపేట
జిల్లాలో ఆరో రోజు పర్యటించే ప్రాంతాలు
శిలగాం సింగువలస, అలికాం కాలనీ, బైరి జంక్షన్,
కరజాడ, మడపాం, దేవాది, కోమర్తి, గుండుమల్లిపేట
0 comments:
Post a Comment