చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో 259 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, అందులో మెజార్టీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 109 స్థానాల్లోనూ, టీడీపీ- 61, కాంగ్రెస్-33, ఇతరులు- 56 స్థానాల్లోనూ విజయం సాధించారు.
Home »
» చిత్తూరు 'పంచాయితీ'లో వైఎస్ఆర్ సీపీ హవా!
చిత్తూరు 'పంచాయితీ'లో వైఎస్ఆర్ సీపీ హవా!
Written By news on Wednesday, July 17, 2013 | 7/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment