సీఎం కిరణ్కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం పీలేరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్సీపీ విమర్శించింది.పీలేరులో వైఎస్సార్సీపీ ఓట్లన్నీ గల్లంతైయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు జనక్ ప్రసాద్, శివకుమార్లు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన వారు సీఎం కిరణ్పై మండిపడ్డారు. ముఖ్యమంత్రే అతని ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎలక్షన్ కమీషన్కు ఫిర్యాదు చేసామని, దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Home »
» ‘సీఎం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ’
‘సీఎం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ’
Written By news on Wednesday, July 10, 2013 | 7/10/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment