విశాఖ: జిల్లాలో షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. విశాఖ ప్రజలు షర్మిలకు బ్రహ్మరధం పడుతున్నారు. షర్మిల సబ్బవరం రాకతో జనసంద్రమైంది. పాదయాత్రలో భాగంగా సబ్బవరంలో ఏర్పాటు చేసిన సభకు జనం భారీగా తరలివచ్చారు. అశేష జనవాహిన నడుమ షర్మిల ప్రసంగించారు.
Home »
» జనసంద్రమైన షర్మిల సబ్బవరం సభ
జనసంద్రమైన షర్మిల సబ్బవరం సభ
Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment