వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 213వ రోజు(జిల్లాలో పదకొండవ రోజు) సాగే వివరాలను పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు బుధవారం ప్రకటించారు. గురువారం ఉదయం రొంపల్లి జంక్షన్, పారాది, సీతారాంపురం, మెట్టవలసలలో పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. విరామం తరువాత బొబ్బిలిలో పాదయాత్ర చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొం టారు. సభ అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, లచ్చయ్యపేటలో పాదయాత్ర చేసి రాత్రి బస చేస్తారు.
జిల్లాలో పదకొండవ రోజు పర్యటించే ప్రాంతాలు
రొంపల్లి జంక్షన్, పారాది, సీతారాంపురం, మెట్టవలస, బొబ్బిలి, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, లచ్చయ్యపేట.
జిల్లాలో పదకొండవ రోజు పర్యటించే ప్రాంతాలు
రొంపల్లి జంక్షన్, పారాది, సీతారాంపురం, మెట్టవలస, బొబ్బిలి, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, లచ్చయ్యపేట.
0 comments:
Post a Comment