Home »
» ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
ఇడుపులపాయ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 64వ జయంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలో ఆయన సమాధి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న వైఎస్ సతీమణి విజయమ్మ. చిత్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి, వారి పిల్లలు, జగన్ సోదరి షర్మిల పిల్లలు. ఇంకా వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్ ప్రకాశ్రెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తదితరులు ఉన్నారు.
0 comments:
Post a Comment