వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 223వ రోజు (జిల్లాలో 8వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శనివారం ప్రకటించారు. ఆదివారం ఉదయం అంగూరు నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. అద్దనవలస,వెంకటాపురం, వడ్డినవలస, అలుదు గ్రామాల మీదుగా సారవకోట చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత బురుజువాడ, కురుడింగి, చిన్నకిష్టాలపాడు, బొంతు గ్రామాల మీదుగా ధర్మలక్ష్మీపురం చేరుకుంటుంది. అనంతరం అక్కడికి సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
జిల్లాలో 8వ రోజు పర్యటించే ప్రాంతాలు
అంగూరు, అద్దనవలస, వెంకటాపురం, వడ్డినవలస, అలుదు, సారవకోట, బురుజువాడ, కురుడింగి, చిన్నకిష్టాలపాడు, బొంతు, ధర్మలక్ష్మీపురం
జిల్లాలో 8వ రోజు పర్యటించే ప్రాంతాలు
అంగూరు, అద్దనవలస, వెంకటాపురం, వడ్డినవలస, అలుదు, సారవకోట, బురుజువాడ, కురుడింగి, చిన్నకిష్టాలపాడు, బొంతు, ధర్మలక్ష్మీపురం
0 comments:
Post a Comment