రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్గా ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను నియమించి నట్లు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగిన బి.జనార్థన్రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు ఆ ప్రకటనలో వివరించారు.
ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగిన బి.జనార్థన్రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు ఆ ప్రకటనలో వివరించారు.
0 comments:
Post a Comment