విజయవాడ: ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లో సదస్సు, కాంగ్రెస్పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ రాజమండ్రిలో సభ నిర్వహించారని, వీరిపై తక్షణమే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పూనూరి గౌతమ్రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Home »
» ఉండవల్లి, బాబులపై కేసులు పెట్టండి
ఉండవల్లి, బాబులపై కేసులు పెట్టండి
Written By news on Friday, July 12, 2013 | 7/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment