వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదిలాబాద్ జిల్లా చేరుకున్నారు. సోన్ వద్ద కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను ఆమె పరామర్శిస్తారు
జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను ఆమె పరామర్శిస్తారు
0 comments:
Post a Comment