న్యూఢిల్లీ : జగతి పబ్లికేషన్స్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికారి సంస్థ ఇచ్చిన తీర్పుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. జగతిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. 51 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది. ఈ జప్తు సరైనదేనంటూ న్యాయప్రాధికార సంస్థ తీర్పు ఇచ్చింది. దీనిపై జగతి లాయర్లు అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ట్రిబ్యునల్.. ప్రాధికార సంస్థ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.
Home »
» జగతి ఆస్తుల అటాచ్ మెంట్ పై స్టే
జగతి ఆస్తుల అటాచ్ మెంట్ పై స్టే
Written By ysrcongress on Thursday, July 18, 2013 | 7/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment