విశాఖపట్నం: నగరంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్సీపీ నేత వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఈ రోజు జివిఎంసి కమిషనర్ ను కలిశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టమని కోరుతూ ఒక వినతి పత్రం అందజేశారు.
Home »
» 'ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టాలి'
'ఫ్లైఓవర్ బ్రిడ్జికి వైఎస్ పేరు పెట్టాలి'
Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment