మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో విజేతలుగా నిలిచిన 30 మంది కొత్త సర్పంచ్లు గురువారం షర్మిలను కలిశారు. వీరిలో 14 మంది కొత్తగా రాజకీయాల్లో వచ్చిన మహిళలే. వీరందరినీ షర్మిల అభినందించారు. వైఎస్ ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే తామంతా రాజకీయాల్లోకి వచ్చామని మహిళా సర్పంచ్లు చెప్పారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, అప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని షర్మిల భరోసా ఇచ్చారు.
Home »
» షర్మిలను కలిసిన మహిళా సర్పంచ్లు
షర్మిలను కలిసిన మహిళా సర్పంచ్లు
Written By news on Friday, July 26, 2013 | 7/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment