కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్లో హడావుడి చేసే కంటే.. గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన సూచించారు. టీడీపీ నేతలు పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారని మైసూరా ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోయే యోచనే వారి కుంటే గవర్నర్ వద్ద వెళితే సరిపోతుందన్నారు. పీసీసీ చీఫ్ అనుమతితో ఆంటోని కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలనడం హాస్యాస్పదమన్నారు.
Home »
» ‘వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంగిత జ్ఞానం లేదు’
‘వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంగిత జ్ఞానం లేదు’
Written By news on Wednesday, August 14, 2013 | 8/14/2013
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్లో హడావుడి చేసే కంటే.. గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన సూచించారు. టీడీపీ నేతలు పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారని మైసూరా ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోయే యోచనే వారి కుంటే గవర్నర్ వద్ద వెళితే సరిపోతుందన్నారు. పీసీసీ చీఫ్ అనుమతితో ఆంటోని కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలనడం హాస్యాస్పదమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment