సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2న తిరుపతి నుంచి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం అగ్నిగుండంగా మండుతోందని, స్కూళ్లు, కాలేజీలు పనిచేయడం లేదని చెప్పారు. ప్రజలంతా రోడ్లపైనే ఉన్నారన్నారు.
తెలంగాణ ప్రాంతానికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ఎంతో ఉందని చెప్పారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనేది వైఎస్ఆర్సీపీకి లేదని స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment